అసోసియేషన్ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

November 23, 2023

నేడు ఒంగోలు లోని నోవాసిస్ హోటల్ లో జరిగిన సామాజిక సాధికార యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ అసోసియేషన్ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు 5 జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ విజయ సాయి రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మరియు ఇతర మంత్రులు,శాసనసభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.