ఒంగోలు లో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర

November 23, 2023

నేడు ఒంగోలు లో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర లో పాల్గొన్న 5 జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి గారు,ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, మునిసిపల్ శాఖ మాత్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు , సోషల్ వెల్ఫేర్ మంత్రి వర్యులు శ్రీ మేరుగ నాగార్జున గారు, ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీమతి విడదల రజిని గారు, Z. P చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు, పార్లమెంట్ సభ్యులు, తదితర శాసనసభ్యులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.